ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మోడీ- ఎం.పీ మేకపాటి కితాబు
ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని మోదీ అని నెల్లూరు ఎం.పీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశంసించారు. ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు మేకపాటి అంబులెన్స్ బహూకరించారు. ఎం.పీ. నిధుల నుంచి ఆరు లక్షల రూపాయలు వెచ్చించి ఆయన సెంట్రల్ జైలుకు అంటులెన్స్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మన ప్రధాని మోదీ అని కితాబునిచ్చారు. ఇలాంటి ప్రధాని దేశానికొక్కరు ఉంటే ప్రపంచం అద్భుతాలు చేస్తుందని ఆయన అన్నారు.-పీఆర్
BY Pragnadhar Reddy4 April 2015 11:45 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 4 April 2015 11:45 AM GMT
ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని మోదీ అని నెల్లూరు ఎం.పీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రశంసించారు. ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకు మేకపాటి అంబులెన్స్ బహూకరించారు. ఎం.పీ. నిధుల నుంచి ఆరు లక్షల రూపాయలు వెచ్చించి ఆయన సెంట్రల్ జైలుకు అంటులెన్స్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి మన ప్రధాని మోదీ అని కితాబునిచ్చారు. ఇలాంటి ప్రధాని దేశానికొక్కరు ఉంటే ప్రపంచం అద్భుతాలు చేస్తుందని ఆయన అన్నారు.-పీఆర్
Next Story