పలమనేరులో కవితోత్సవం
ఏప్రిల్ 11,12తేదీలలో చిత్తూరు జిల్లా పలమనేరులో పలమనేరు బాలాజీ,బండ్ల మాధవరావుల ఆధ్వర్యంలో కవితోత్సవం జరగనుంది. ఈ కవితోత్సవంలో ఏప్రిల్ 11న ‘నేటి కవిత్వం-వస్తురూపాలు’,’కవిత్వ భాష-అస్తిత్వవాదాలు’,’కవిత్వం-పత్రికలు-అంతర్జాలం’,’కవిత్వం-అనువాద సంగతులు’, ‘కవి-కవిత్వం-నేపథ్యం’ అంశాలపై ప్రసంగాలుంటాయి. ఏప్రిల్ 12న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిసమ్మేళనం జరుగుతుంది.
BY Pragnadhar Reddy7 April 2015 6:39 AM GMT
Pragnadhar Reddy Updated On: 7 April 2015 6:39 AM GMT
ఏప్రిల్ 11,12తేదీలలో చిత్తూరు జిల్లా పలమనేరులో పలమనేరు బాలాజీ,బండ్ల మాధవరావుల ఆధ్వర్యంలో కవితోత్సవం జరగనుంది. ఈ కవితోత్సవంలో ఏప్రిల్ 11న 'నేటి కవిత్వం-వస్తురూపాలు','కవిత్వ భాష-అస్తిత్వవాదాలు','కవిత్వం-పత్రికలు-అంతర్జాలం','కవిత్వం-అనువాద సంగతులు', 'కవి-కవిత్వం-నేపథ్యం' అంశాలపై ప్రసంగాలుంటాయి. ఏప్రిల్ 12న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిసమ్మేళనం జరుగుతుంది.
Next Story