Telugu Global
National

కూలీల కాల్చివేతపై సుప్రిం కోర్టు విచారణ‌

శేషాచలం అడవుల్లో 20 మంది కూలీల కాల్చివేతపై దాఖలైన పిటీషన్ ను సుప్రిం కోర్టు విచారణకు స్వీకరించింది. తమిళ న్యాయవాది కృష్ణమూర్తి వేసిన ఈ పిటీషన్ ను విచారణ‌కు అర్హమైనదిగా సుప్రిం కోర్టు ప్రకటించింది. ముందు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఈ కాల్చివేతల‌పై పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

శేషాచలం అడవుల్లో 20 మంది కూలీల కాల్చివేతపై దాఖలైన పిటీషన్ ను సుప్రిం కోర్టు విచారణకు స్వీకరించింది. తమిళ న్యాయవాది కృష్ణమూర్తి వేసిన ఈ పిటీషన్ ను విచారణ‌కు అర్హమైనదిగా సుప్రిం కోర్టు ప్రకటించింది. ముందు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఈ కాల్చివేతల‌పై పలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

First Published:  9 April 2015 1:33 AM GMT
Next Story