Telugu Global
Others

పోలీసు దాడుల్లో 9 మంది రౌడీషీట‌ర్ల ప‌ట్టివేత‌

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని మోతీ ధ‌ర్వాజ ప్రాంతంలో పోలీసులు చేసిన దాడులు మంచి ఫ‌లితాలనిచ్చాయి. దాదాపు 400 మంది పోలీసులు కార్డ‌న్ అండ్ సెర్చ్ పేరుతో 11 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 50 మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 44 వాహ‌నాలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో తొమ్మిది మందిని రౌడీ షీట‌ర్లుగా గుర్తించారు.

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని మోతీ ధ‌ర్వాజ ప్రాంతంలో పోలీసులు చేసిన దాడులు మంచి ఫ‌లితాలనిచ్చాయి. దాదాపు 400 మంది పోలీసులు కార్డ‌న్ అండ్ సెర్చ్ పేరుతో 11 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 50 మంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. 44 వాహ‌నాలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో తొమ్మిది మందిని రౌడీ షీట‌ర్లుగా గుర్తించారు.
First Published:  18 April 2015 3:35 AM GMT
Next Story