Telugu Global
Others

రిజిస్ట్రేష‌న్ల జీవోకు హైకోర్టు బ్రేకు

ఎక్క‌డి నుంచైనా రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను అమ‌లును నిలిపివేస్తూ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉమ్మ‌డి రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ క‌ళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జ‌స్టిస్ పి.వి. సంజ‌య్‌కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌ధాన వ్యాజ్యంపై విచార‌ణను వేస‌వి సెల‌వుల వ‌ర‌కు వాయిదా వేసుకోమ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవేంద్ర‌కుమార్ ఈ వ్యాజ్యం దాఖ‌లు […]

ఎక్క‌డి నుంచైనా రిజిస్ట్రేష‌న్లు చేసుకోవ‌చ్చని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను అమ‌లును నిలిపివేస్తూ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉమ్మ‌డి రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ క‌ళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జ‌స్టిస్ పి.వి. సంజ‌య్‌కుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌ధాన వ్యాజ్యంపై విచార‌ణను వేస‌వి సెల‌వుల వ‌ర‌కు వాయిదా వేసుకోమ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవేంద్ర‌కుమార్ ఈ వ్యాజ్యం దాఖ‌లు చేశారు. దీనిపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో అమ‌లు నిలిపివేస్తూ ఈ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
First Published:  28 April 2015 1:21 AM GMT
Next Story