Telugu Global
Others

విశాఖ పాస్‌పోర్టు పరిధిలోకి కృష్ణా, గుంటూరు

విశాఖపట్నం : కృష్ణా, గుంటూరు జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాం మే 11 నుంచి విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోకి రానున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కేంద్రం ఈ మార్పులు చేసిందని విశాఖలోని పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు పాస్‌పోర్టుల కోసం విజయవాడ పాస్‌పోర్టు సేవాకేంద్రం (పీఎ్‌సకే) లేదంటే విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌పోర్టులను జారీ చేస్తుంది.

విశాఖపట్నం : కృష్ణా, గుంటూరు జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాం మే 11 నుంచి విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోకి రానున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కేంద్రం ఈ మార్పులు చేసిందని విశాఖలోని పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు పాస్‌పోర్టుల కోసం విజయవాడ పాస్‌పోర్టు సేవాకేంద్రం (పీఎ్‌సకే) లేదంటే విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌పోర్టులను జారీ చేస్తుంది.
First Published:  30 April 2015 3:15 PM GMT
Next Story