బాలీవుడ్ నటి శిఖా జోషి అనుమానాస్పద మృతి!
బాలీవుడ్ నటి శిఖా జోషి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అమె మరో మహిళతో కలిసి జీవిస్తున్నారు. శనివారం తాను ఇంటికి వచ్చి చూడగా శిఖా గొంతులో కత్తి దిగి రక్తస్రావమై మృతిచెంది ఉందని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
BY Pragnadhar Reddy17 May 2015 9:15 PM GMT
X
Pragnadhar Reddy Updated On: 18 May 2015 12:13 AM GMT
బాలీవుడ్ నటి శిఖా జోషి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ముంబయిలోని వెర్సోవా ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో అమె మరో మహిళతో కలిసి జీవిస్తున్నారు. శనివారం తాను ఇంటికి వచ్చి చూడగా శిఖా గొంతులో కత్తి దిగి రక్తస్రావమై మృతిచెంది ఉందని పోలీసులకు తెలిపింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story