తెలంగాణలో జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే
తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ జిల్లాలను మినహాయించి.. మిగతా జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ ప్రకటించింది. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బిల్యానాయక్,.. ఖమ్మం జిల్లాకు తుళ్లూరు బ్రహ్మయ్యను నియమించారు. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు,.. రంగారెడ్డి జిల్లాకు ప్రకాష్గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా శశికళ యాదవరెడ్డి,.. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా విజయ రమణారావును నియమించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అరికెల నర్సారెడ్డిని.. ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా శ్యాంసుందర్ను.. ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా బోడ […]
తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ జిల్లాలను మినహాయించి.. మిగతా జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ ప్రకటించింది. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా బిల్యానాయక్,.. ఖమ్మం జిల్లాకు తుళ్లూరు బ్రహ్మయ్యను నియమించారు. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు,.. రంగారెడ్డి జిల్లాకు ప్రకాష్గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షుడిగా శశికళ యాదవరెడ్డి,.. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా విజయ రమణారావును నియమించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా అరికెల నర్సారెడ్డిని.. ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడిగా శ్యాంసుందర్ను.. ఆదిలాబాద్ తూర్పు జిల్లా అధ్యక్షుడిగా బోడ జనార్ధన్ను టీడీపీ నియమించింది.