Telugu Global
Others

విశాఖ ఎయిర్ పోర్టులో 4.2 కిలోల బంగారం స్వాధీనం

విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఏడుగురిని తనిఖీ చేయగా బంగారం లభ్యమైంది. దీని విలువ రూ. 1.14 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. దుబాయ్ విమానంలో వచ్చిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని బంగారం అక్రమ రవాణాపై ప్రశ్నిస్తున్నారు.

విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఏడుగురిని తనిఖీ చేయగా బంగారం లభ్యమైంది. దీని విలువ రూ. 1.14 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. దుబాయ్ విమానంలో వచ్చిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని బంగారం అక్రమ రవాణాపై ప్రశ్నిస్తున్నారు.
First Published:  2 Jun 2015 1:38 PM GMT
Next Story