Telugu Global
Others

ఎన్‌హెచ్‌ఆర్సీ సెక్రటరీ జనరల్‌గా మహంతి

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సెక్రటరీ జనరల్‌గా తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ మహంతి నియమితులయ్యారు. ఇప్పటిదాకా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్య విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. దాంతోపాటు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) చైర్మన్‌, ఎండీగా పనిచేస్తున్న ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సి.ఆర్‌.విశ్వనాథ్‌కు కేంద్ర పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) సెక్రటరీ జనరల్‌గా తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సత్యనారాయణ మహంతి నియమితులయ్యారు. ఇప్పటిదాకా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్య విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. దాంతోపాటు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) చైర్మన్‌, ఎండీగా పనిచేస్తున్న ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సి.ఆర్‌.విశ్వనాథ్‌కు కేంద్ర పౌరసరఫరాలు, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయించింది.
First Published:  3 Jun 2015 1:08 PM GMT
Next Story