రాజధాని భూమి పూజకు ఈసీ అనుమతి
ఆంధ్రప్రదేశ్లో రాజధాని భూమి పూజకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 5,6,7 తేదీల్లో జరప తలపెట్టిన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. 8న జరప తలపెట్టిన బహిరంగ సభకు కూడా షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి కేంద్రం ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ విషయాన్ని ఈసీ […]
BY sarvi4 Jun 2015 7:09 AM GMT
X
sarvi Updated On: 4 Jun 2015 7:12 AM GMT
ఆంధ్రప్రదేశ్లో రాజధాని భూమి పూజకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 5,6,7 తేదీల్లో జరప తలపెట్టిన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. 8న జరప తలపెట్టిన బహిరంగ సభకు కూడా షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికి కేంద్రం ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ విషయాన్ని ఈసీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు సమాచారం అందించింది.
Next Story