Telugu Global
Others

బాబు సర్కార్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది.  రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్ కు ముప్పు పొంచి ఉంద‌ని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్ కు ముప్పు పొంచి ఉంద‌ని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.
First Published:  4 Jun 2015 1:30 PM GMT
Next Story