బడి పిలుస్తోందిని విజయవంతం చేయండి: బాబు
డీఈవోలు, ఆర్జేడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఉన్నత పాఠశాలకు సక్సెస్ స్టోరీ ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఇన్నోవేషన్, రీసెర్చ్, సామాజిక సేవల్లో విజయగాథలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీని నాలెడ్జ్, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే మీరంతా కలిసికట్టుగా పని చేయాలని ఆయన హితవు చెప్పారు.
డీఈవోలు, ఆర్జేడీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఉన్నత పాఠశాలకు సక్సెస్ స్టోరీ ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఇన్నోవేషన్, రీసెర్చ్, సామాజిక సేవల్లో విజయగాథలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఏపీని నాలెడ్జ్, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే మీరంతా కలిసికట్టుగా పని చేయాలని ఆయన హితవు చెప్పారు.