మత్తయ్యకు హైకోర్టులో ఊరట
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మత్తయ్య జెరుసలేంకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తనను అనవసరంగా తెలంగాణ ప్రభుత్వం ఇరికించడానికి చూస్తుందని, తనపై పెట్టిన కేసులన్నింటి నుంచీ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈనెల 24 వరకు ఆయన అరెస్ట్పై స్టే విధిస్తూ విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మత్తయ్య పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఏసీబీని హైకోర్టు […]
BY sarvi18 Jun 2015 6:11 AM GMT
X
sarvi Updated On: 18 Jun 2015 6:11 AM GMT
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు మత్తయ్య జెరుసలేంకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తనను అనవసరంగా తెలంగాణ ప్రభుత్వం ఇరికించడానికి చూస్తుందని, తనపై పెట్టిన కేసులన్నింటి నుంచీ తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈనెల 24 వరకు ఆయన అరెస్ట్పై స్టే విధిస్తూ విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా మత్తయ్య పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ఏసీబీని హైకోర్టు ఆదేశించింది.
Next Story