Telugu Global
Others

పోల‌వ‌రం నిర్వాసితుల కోసం హైకోర్టులో పిల్ 

పోల‌వ‌రం నిర్వాసితుల‌కు కొత్త భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం, పున‌రావాసం క‌ల్పించ‌కుండా, బ‌ల‌వంతంగా ఉన్న‌చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నార‌ని, దీనిని అడ్డుకోవాల‌ని కోరుతూ సామాజిక కార్య‌క‌ర్త  పెంట‌పాటి పుల్లారావు హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచారించ‌నుంది. 

పోల‌వ‌రం నిర్వాసితుల‌కు కొత్త భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం, పున‌రావాసం క‌ల్పించ‌కుండా, బ‌ల‌వంతంగా ఉన్న‌చోటు నుంచి ఖాళీ చేయిస్తున్నార‌ని, దీనిని అడ్డుకోవాల‌ని కోరుతూ సామాజిక కార్య‌క‌ర్త పెంట‌పాటి పుల్లారావు హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచారించ‌నుంది.
First Published:  20 Jun 2015 1:14 PM GMT
Next Story