Telugu Global
Others

మార్కెటింగ్ శాఖ‌లో మ‌రిన్ని ఉద్యోగాలు: మంత్రి హ‌రీశ్ 

మార్కెటింగ్ శాఖ‌లో 200 కొత్త పోస్టుల‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని, వీటితో పాటు మ‌రికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామ‌ని మార్కెటింగ్ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు.  రాష్ట్ర వ్యాప్తంగా 150 మార్కెట్ క‌మిటీలున్నాయి. వాటితోపాటు మ‌రో 30 క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. అందువ‌ల్ల సిబ్బంది కొర‌త లేకుండా చూసేందుకు అధికారుల‌ను ఆదేశించామ‌ని, కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని ఆయ‌న వివ‌రించారు. 

మార్కెటింగ్ శాఖ‌లో 200 కొత్త పోస్టుల‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింద‌ని, వీటితో పాటు మ‌రికొన్ని కొత్త ఉద్యోగాలు మంజూరు చేస్తామ‌ని మార్కెటింగ్ శాఖ మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మార్కెట్ క‌మిటీలున్నాయి. వాటితోపాటు మ‌రో 30 క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. అందువ‌ల్ల సిబ్బంది కొర‌త లేకుండా చూసేందుకు అధికారుల‌ను ఆదేశించామ‌ని, కొత్త పోస్టుల మంజూరు కోసం ఆర్థిక శాఖ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని ఆయ‌న వివ‌రించారు.
First Published:  20 Jun 2015 1:11 PM GMT
Next Story