Telugu Global
Others

నీటి హ‌క్కులు సాధిస్తాం: మంత్రి ఉమా 

కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ నీటి హ‌క్కుల‌ను సాధించుకుంటామ‌ని, దీని కోసం సుప్రీంకోర్టు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ఎదుట త‌మ వాద‌న‌లు పూర్తిగా వినిపిస్తామ‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల మ‌ధ్య కృష్ణాన‌ది  నీటి వినియోగంపై జ‌రిగిన ఒప్పందం  ఈ ఒక్క ఏడాదికి మాత్ర‌మేన‌ని ఆయ‌న చెప్పారు.  మ‌న నీటి హ‌క్కుల‌ను వ‌దిలేసుకున్నామ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డంలో వాస్త‌వం లేద‌ని  ఆయ‌న అన్నారు. 

కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ నీటి హ‌క్కుల‌ను సాధించుకుంటామ‌ని, దీని కోసం సుప్రీంకోర్టు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ ఎదుట త‌మ వాద‌న‌లు పూర్తిగా వినిపిస్తామ‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు చెప్పారు. ఆంధ్రా, తెలంగాణల మ‌ధ్య కృష్ణాన‌ది నీటి వినియోగంపై జ‌రిగిన ఒప్పందం ఈ ఒక్క ఏడాదికి మాత్ర‌మేన‌ని ఆయ‌న చెప్పారు. మ‌న నీటి హ‌క్కుల‌ను వ‌దిలేసుకున్నామ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డంలో వాస్త‌వం లేద‌ని ఆయ‌న అన్నారు.
First Published:  21 Jun 2015 1:07 PM GMT
Next Story