Telugu Global
Others

జూలై 5న డీఈఈసెట్ నోటిఫికేష‌న్ 

తెలంగాణలోని డీఎడ్ కాలేజీలు, ప్ర‌భుత్వ డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం ఈ నెల 5న నోటిఫికేష‌న్ జారీ చేసి,. ఆగ‌స్టు 9న డీఈఈ సెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ చిరంజీవులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్ ద్వారా జూలై 8 నుంచి ఫీజులు చెల్లించ‌వ‌చ్చ‌ని, 9 నుంచి ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఫీజు చెల్లించేందుకు జూలై 20, ద‌ర‌ఖాస్తులు చేర‌డానికి జూలై 21 చివ‌రి తేదీ అని అయ‌న చెప్పారు. జూలై 30న హాల్ […]

తెలంగాణలోని డీఎడ్ కాలేజీలు, ప్ర‌భుత్వ డైట్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం ఈ నెల 5న నోటిఫికేష‌న్ జారీ చేసి,. ఆగ‌స్టు 9న డీఈఈ సెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ చిరంజీవులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్ ద్వారా జూలై 8 నుంచి ఫీజులు చెల్లించ‌వ‌చ్చ‌ని, 9 నుంచి ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఫీజు చెల్లించేందుకు జూలై 20, ద‌ర‌ఖాస్తులు చేర‌డానికి జూలై 21 చివ‌రి తేదీ అని అయ‌న చెప్పారు. జూలై 30న హాల్ టికెట్లు జారీ చేస్తామ‌ని చిరంజీవులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
First Published:  1 July 2015 1:11 PM GMT
Next Story