Telugu Global
Others

చిత్తూరులో దొంగల ముఠా అరెస్ట్‌

జాతీయ ర‌హ‌దారుల‌పై దోపిడీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాను పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలోని పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారిపై దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సంద‌ర్భంగా కాపుకాచి ఏడుగురు స‌భ్యులున్న‌ దొంగల ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరినంద‌రినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు బొలేరో వాహనాలు, ఇండికా, టాటాఏస్‌, 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ ర‌హ‌దారుల‌పై దోపిడీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాను పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఈ సంఘ‌ట‌న చిత్తూరు జిల్లాలోని పలమనేరు సబ్‌డివిజన్‌ పరిధిలో జ‌రిగింది. జాతీయ ర‌హ‌దారిపై దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సంద‌ర్భంగా కాపుకాచి ఏడుగురు స‌భ్యులున్న‌ దొంగల ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరినంద‌రినీ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు బొలేరో వాహనాలు, ఇండికా, టాటాఏస్‌, 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
First Published:  1 July 2015 1:16 PM GMT
Next Story