Telugu Global
NEWS

ఆంధ్రకు పూర్తిస్థాయిలో కేంద్ర సాయం: పురంధేశ్వరి

ఏపీకి ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసిన విషయంపై శనివారం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాలకు 50 శాతంపైగా నిధులు వస్తున్నాయని ఆమె చెప్పారు. కేంద్ర సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా అవసరం లేదని 14వ ఆర్థికసంఘం తేల్చి చెప్పిందని […]

ఆంధ్రకు పూర్తిస్థాయిలో కేంద్ర సాయం: పురంధేశ్వరి
X
ఏపీకి ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసిన విషయంపై శనివారం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాలకు 50 శాతంపైగా నిధులు వస్తున్నాయని ఆమె చెప్పారు. కేంద్ర సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా అవసరం లేదని 14వ ఆర్థికసంఘం తేల్చి చెప్పిందని పురంధేశ్వరి గుర్తు చేశారు.
First Published:  2 Aug 2015 12:43 AM GMT
Next Story