Telugu Global
Others

సముద్రంలో నౌక మునక-200 మంది జలసమాధి

మెడిటేరియన్ సముద్రంలో నౌక మునిగి పోయి భారీ ప్రాణ నష్టం జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న ఈ మత్స్యకార బోటులో సుమారు 600 మంది ఉన్నట్టు తెలుస్తోంది. లిబియా రాజధాని ట్రిపోలికి వాయువ్య తీరాన 110 కిమి దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇప్పటివరకు 25 మృతదేహాలు వెలికితీయడంతో పాటు, 400 మంది వలసదారులను కాపాడినట్లు ఇటాలియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ ఫిలిప్పో మారిని తెలిపారు. అలాగే గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు.

మెడిటేరియన్ సముద్రంలో నౌక మునిగి పోయి భారీ ప్రాణ నష్టం జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న ఈ మత్స్యకార బోటులో సుమారు 600 మంది ఉన్నట్టు తెలుస్తోంది. లిబియా రాజధాని ట్రిపోలికి వాయువ్య తీరాన 110 కిమి దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇప్పటివరకు 25 మృతదేహాలు వెలికితీయడంతో పాటు, 400 మంది వలసదారులను కాపాడినట్లు ఇటాలియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ ఫిలిప్పో మారిని తెలిపారు. అలాగే గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
First Published:  5 Aug 2015 1:20 PM GMT
Next Story