Telugu Global
Others

స్పీకర్‌ పట్ల విపక్షాల తీరుపై వెంకయ్య ఆక్షేపణ

ప్రతిపక్షాలు సభాపతి స్థానాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఇంటి వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయటం, ఆమె ఇంటిని ముట్టడించడం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనన్నారు. స్పీకర్‌ను బెదిరించే ధోరణిలో ఇలాంటి పనులు చేపట్టడం ఆ స్థానాన్ని అవమానపరచడమేనని వెంకయ్య అన్నారు.

ప్రతిపక్షాలు సభాపతి స్థానాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరిస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఇంటి వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేయటం, ఆమె ఇంటిని ముట్టడించడం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనన్నారు. స్పీకర్‌ను బెదిరించే ధోరణిలో ఇలాంటి పనులు చేపట్టడం ఆ స్థానాన్ని అవమానపరచడమేనని వెంకయ్య అన్నారు.
First Published:  5 Aug 2015 1:18 PM GMT
Next Story