Telugu Global
Others

యూరప్‌పై దాడికి 800 మంది మిలిటెంట్లు!

యూరప్ ఖండంలోని పలు దేశాలపై భీకరమైన దాడులు చేసేందుకు మధ్య ఆసియాలోని ఐఎస్‌ఐఎస్, అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థలు 800 మంది యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. సిరియా, ఇరాక్ నుంచి యూరప్ చేరుతున్న ఈ ఉగ్రవాదులు ఎలాంటి దాడులైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారని స్పానిష్ ఉగ్రవాద వ్యతిరేక అధికారిని ఉటంకిస్తూ వార్తా కథనం ప్రచురించింది. అరబ్‌ దేశాల్లోని యుద్ధ క్షేత్రాల నుంచి ఒక్క బ్రిటన్‌కే 350 మంది వరకు వచ్చారని తెలిపింది.

యూరప్‌పై దాడికి 800 మంది మిలిటెంట్లు!
X
యూరప్ ఖండంలోని పలు దేశాలపై భీకరమైన దాడులు చేసేందుకు మధ్య ఆసియాలోని ఐఎస్‌ఐఎస్, అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థలు 800 మంది యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. సిరియా, ఇరాక్ నుంచి యూరప్ చేరుతున్న ఈ ఉగ్రవాదులు ఎలాంటి దాడులైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారని స్పానిష్ ఉగ్రవాద వ్యతిరేక అధికారిని ఉటంకిస్తూ వార్తా కథనం ప్రచురించింది. అరబ్‌ దేశాల్లోని యుద్ధ క్షేత్రాల నుంచి ఒక్క బ్రిటన్‌కే 350 మంది వరకు వచ్చారని తెలిపింది.
First Published:  25 Aug 2015 1:09 PM GMT
Next Story