Telugu Global
Others

శ్రీశ్రీ వర్శిటీ నుంచి రామోజీకి గౌరవ డాక్టరేట్

రామోజీ గ్రూపు సంస్థల అదినేత ,రామోజీ ఫిలిం సిటీ నిర్మాత రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. కటక్ లోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం ఈ పురస్కారం ప్రకటించింది. నేపాల్‌కు చెందిన వ్యాపారి వినోద్ చౌదరి, డిల్లీకి చెందిన వ్యాపారి మహేష్ గుప్తలతోపాటు రామోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం జరుగుతుంది. ప్రముఖ ఆద్యాత్మిక వేత్త రవిశంకర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపించారు. కాగా కటక్‌లోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సత్సంగ్‌లో కూడా రామోజీ పాల్గొన్నారు. అంతకుముందు రామోజీరావు పూరీ జగన్నాధ ఆలయాన్ని […]

రామోజీ గ్రూపు సంస్థల అదినేత ,రామోజీ ఫిలిం సిటీ నిర్మాత రామోజీరావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. కటక్ లోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం ఈ పురస్కారం ప్రకటించింది. నేపాల్‌కు చెందిన వ్యాపారి వినోద్ చౌదరి, డిల్లీకి చెందిన వ్యాపారి మహేష్ గుప్తలతోపాటు రామోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం జరుగుతుంది. ప్రముఖ ఆద్యాత్మిక వేత్త రవిశంకర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపించారు. కాగా కటక్‌లోని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సత్సంగ్‌లో కూడా రామోజీ పాల్గొన్నారు. అంతకుముందు రామోజీరావు పూరీ జగన్నాధ ఆలయాన్ని సందర్శించారు.
First Published:  31 Aug 2015 1:17 PM GMT
Next Story