Telugu Global
Others

బాబు, మోదీల‌పై వెయ్యి స్టేష‌న్ల‌లో కేసులు

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మోస‌గించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లోనూ కేసులు పెడ‌తామ‌ని ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి చెప్పారు. ఎన్నిక‌ల ముందుకు బీజేపీ-టీడీపీ కూట‌మి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలు, తిరుప‌తి స‌భ‌లో మోదీ, బాబు ప్ర‌సంగం వంటి ఆధారాల‌తో క్రిమిన‌ల్ కేసులు పెడుతున్నామ‌ని ర‌ఘువీరా చెప్పారు. రాష్ర్ట విభ‌జ‌న  సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని..అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌టిస్తే..ఆ హామీని అమ‌లు చేయ‌కుండా ఏపీని మోస‌గించారని, ప్ర‌త్యేక […]

బాబు, మోదీల‌పై వెయ్యి స్టేష‌న్ల‌లో కేసులు
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మోస‌గించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లోనూ కేసులు పెడ‌తామ‌ని ఏపీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి చెప్పారు. ఎన్నిక‌ల ముందుకు బీజేపీ-టీడీపీ కూట‌మి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలు, తిరుప‌తి స‌భ‌లో మోదీ, బాబు ప్ర‌సంగం వంటి ఆధారాల‌తో క్రిమిన‌ల్ కేసులు పెడుతున్నామ‌ని ర‌ఘువీరా చెప్పారు. రాష్ర్ట విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని..అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌టిస్తే..ఆ హామీని అమ‌లు చేయ‌కుండా ఏపీని మోస‌గించారని, ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌తో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ర‌ఘువీరా చెబుతున్నారు.
First Published:  6 Sep 2015 8:23 PM GMT
Next Story