Telugu Global
Others

పట్టిసీమ లాగే...పోలవరంను పూర్తి చేయండి : బీజేపీ

పట్టిసీమ లాగే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పనులు నిరాశ కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు అన్నారు. శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టును బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు కూడా ఉన్నారు.

పట్టిసీమ లాగే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం పనులు నిరాశ కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు అన్నారు. శనివారం ఉదయం పోలవరం ప్రాజెక్టును బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు కూడా ఉన్నారు.
First Published:  11 Sep 2015 1:18 PM GMT
Next Story