Telugu Global
Others

విశాఖ ఫార్మాసిటీలో పేలుడు.. ఇద్దరు మృతి

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ఉన్న సాయినార్ ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. కంపెనీలోని రియాక్టర్ పేలుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. మృతులను శ్రీనివాస్, హరీశ్‌కుమార్‌గా గుర్తించారు. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంపెనీలో ఓంప్రొజోల్ అనే ప్రొడక్ట్ తయారుచేస్తుండగా రియాక్టర్ ప్రెషర్ పెరిగి ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో ఉన్న సాయినార్ ఫార్మా కంపెనీలో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. కంపెనీలోని రియాక్టర్ పేలుడు ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. మృతులను శ్రీనివాస్, హరీశ్‌కుమార్‌గా గుర్తించారు. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంపెనీలో ఓంప్రొజోల్ అనే ప్రొడక్ట్ తయారుచేస్తుండగా రియాక్టర్ ప్రెషర్ పెరిగి ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

First Published:  28 Sep 2015 1:08 PM GMT
Next Story