Telugu Global
CRIME

పార్శిల్‌ బాంబులు పేలి ఆరుగురి మృతి

చైనాలో పార్శిల్‌ బాంబులు పేలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులతో సహా పదికిపైగా ప్రాంతాల్లో ఇలాంటి 15 పార్శిల్‌ బాంబులు పేలాయి. చైనా జాతీయ దినోత్సవంనాడు ఈ దుర్ఘటన జరిగింది. స్వీడ్ డెలివరీ పార్శిళ్ళలో పేలుడు పదార్థాలను అమర్చి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లో పార్శిల్‌ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలి పోగా, రోడ్డుపై నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

చైనాలో పార్శిల్‌ బాంబులు పేలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. చైనాలోని గ్వాంఝై ప్రాంతంలో ప్రభుత్వ ఆఫీసులతో సహా పదికిపైగా ప్రాంతాల్లో ఇలాంటి 15 పార్శిల్‌ బాంబులు పేలాయి. చైనా జాతీయ దినోత్సవంనాడు ఈ దుర్ఘటన జరిగింది. స్వీడ్ డెలివరీ పార్శిళ్ళలో పేలుడు పదార్థాలను అమర్చి ఉగ్రవాదులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. జైలు, ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ సెంటర్లో పార్శిల్‌ బాంబులు పేలాయి. ఓ భవంతి సగానికి కూలి పోగా, రోడ్డుపై నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

First Published:  30 Sep 2015 5:15 AM GMT
Next Story