Telugu Global
Others

ఏపీలో 199 కరువు మండలాల గుర్తింపు

రాష్ట్రంలో 199 కరువు మండలాలు గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 43 కరువు మండలాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా కేవలం 9 మండలాలతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని కరువు మండలాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే… కర్నూలులో 40, చిత్తూరులో 39, కడపలో 33, ప్రకాశంలో 21, నెల్లూరు జిల్లాలో 14 ఉన్నాయి.

రాష్ట్రంలో 199 కరువు మండలాలు గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 43 కరువు మండలాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలవగా కేవలం 9 మండలాలతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని కరువు మండలాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే… కర్నూలులో 40, చిత్తూరులో 39, కడపలో 33, ప్రకాశంలో 21, నెల్లూరు జిల్లాలో 14 ఉన్నాయి.

First Published:  5 Oct 2015 1:11 PM GMT
Next Story