Telugu Global
Others

బీహార్‌లో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

బీహార్‌ రాష్ట్రంలోని కర్యిల్‌ గ్రామంలోని రెండో జాతీయ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

బీహార్‌ రాష్ట్రంలోని కర్యిల్‌ గ్రామంలోని రెండో జాతీయ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బస్సును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

First Published:  6 Oct 2015 1:06 PM GMT
Next Story