Telugu Global
Others

ఓటింగ్ ద్వారా నేపాల్ కొత్త ప్రధాని ఎన్నిక

రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఓటింగ్ ద్వారా నేపాల్ నూతన ప్రధానమంత్రిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా జరుగనున్న ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనాలని నేపాల్ అధ్యక్షుడు రాంబరణ్‌ యాదవ్ అన్నీ పార్టీలకు సూచించారు. నేపాల్ నూతన రాజ్యాంగంపై ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.

రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఓటింగ్ ద్వారా నేపాల్ నూతన ప్రధానమంత్రిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌లో రాజ్యాంగబద్ధంగా జరుగనున్న ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనాలని నేపాల్ అధ్యక్షుడు రాంబరణ్‌ యాదవ్ అన్నీ పార్టీలకు సూచించారు. నేపాల్ నూతన రాజ్యాంగంపై ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.

First Published:  8 Oct 2015 1:12 PM GMT
Next Story