Telugu Global
Others

విజయ్ మాల్యా ఆస్తులపై సిబిఐ దాడులు

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన ముంబై, గోవా,బెంగుళూరు నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు జరిపింది. పలు చోట్ల ఈ దాడులు ఏకకాలంలో కొనసాగాయి, ఐడీబీఐ బ్యాంక్ నుంచి 950 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన కేసులో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్‌ షీట్‌ నష్టాలు చూపిస్తున్నప్పటికీ రుణాలు పొందడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలున్నాయి. త్వరలో విజయ్‌ మల్యాను ప్రశ్నించే అవకాశం ఉంది.

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన ముంబై, గోవా,బెంగుళూరు నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ దాడులు జరిపింది. పలు చోట్ల ఈ దాడులు ఏకకాలంలో కొనసాగాయి, ఐడీబీఐ బ్యాంక్ నుంచి 950 కోట్ల రూపాయల రుణానికి సంబంధించిన కేసులో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాలెన్స్‌ షీట్‌ నష్టాలు చూపిస్తున్నప్పటికీ రుణాలు పొందడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలున్నాయి. త్వరలో విజయ్‌ మల్యాను ప్రశ్నించే అవకాశం ఉంది.

First Published:  9 Oct 2015 1:14 PM GMT
Next Story