Telugu Global
National

అందుకే ఆ ఒంటెకు అంత కోపం వ‌చ్చింది!

రాజ‌స్థాన్‌లోని బ‌ర్మ‌ర్ జిల్లాలో శ‌నివారం ఒక ఒంటె త‌న య‌జ‌మానిమీద దాడిచేసి ఆరుగంట‌లు వీరంగం సృష్టించింది. మంగ్టా అనే గ్రామానికి చెందిన  ఊర్జారామ్, బంధువులు వ‌చ్చిన హ‌డావుడిలో ప‌డి, త‌న ఒంటెని  ఎండ‌లో క‌ట్టేసిన సంగ‌తిని మ‌ర్చిపోయాడు. రాజ‌స్థాన్‌లో అస‌లే ఎండ‌లు బాగా మండిపోతుండ‌టంతో ఆ ఒంటెకి త‌న య‌జ‌మానిమీద పీక‌ల్దాకా కోపం వ‌చ్చింది. శ‌నివారం రాత్రి ఎప్పుడో ఊర్జారామ్‌కి ఒంటె సంగ‌తి గుర్తుకువ‌చ్చింది.  ప‌రిగెత్తుకుని వెళ్లి దాని కాళ్ల‌కు క‌ట్టిన తాళ్ల‌ను ఊడ‌దీసే ప్ర‌య‌త్నం చేశాడు. […]

అందుకే ఆ ఒంటెకు అంత కోపం వ‌చ్చింది!
X

రాజస్థాన్లోని ర్మర్ జిల్లాలో నివారం ఒక ఒంటె మానిమీద దాడిచేసి ఆరుగంటలు వీరంగం సృష్టించింది. మంగ్టా అనే గ్రామానికి చెందిన ఊర్జారామ్, బంధువులు చ్చిన డావుడిలో డి, ఒంటెని ఎండలో ట్టేసిన సంగతిని ర్చిపోయాడు. రాజస్థాన్లో అసలే ఎండలు బాగా మండిపోతుండటంతో ఒంటెకి మానిమీద పీకల్దాకా కోపం చ్చింది. నివారం రాత్రి ఎప్పుడో ఊర్జారామ్కి ఒంటె సంగతి గుర్తుకువచ్చింది. రిగెత్తుకుని వెళ్లి దాని కాళ్లకు ట్టిన తాళ్లను ఊడదీసే ప్రత్నం చేశాడు. అంతే ఒంటె ఒక్కసారిగా అతడిని మెడతో పైకెత్తి అవ డేసింది. అతని రీరాన్ని కొరుకుతూ, మీద ట్టిగా కొట్టింది. పాతికమంది గ్రామీణులు చ్చి ఆరుగంట పాటు శ్రడితే కానీ దాన్ని శాంతింప చేయలేకపోయారు. తంలో కూడా ఒకసారి ఒంటె ఊర్జారామ్ని ఇలాగే కొట్టిందని గ్రామస్తులు వెల్లడించారు. రాజస్థాన్లో దేశ రిహద్దుల్లో స్తీ తిరుగుతున్న వాన్లు సైతం ఒంటెలను ఎండల నుండి కాపాడుకోవడానికి నానా అవస్థలు డుతున్నారు. ఇటీవ ఒక ఒంటె వీపుమీద ఉన్న వానుని తోసేసి నీడలోకి రిగెత్తింది.

First Published:  22 May 2016 10:08 PM GMT
Next Story