Telugu Global
CRIME

ఆమె సెకండ్‌హ్యాండ్ ఫ్రిజ్ ని కొంది...అందులో శ‌వం ఉంది!

ఈ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన, భ‌యాన‌క‌మైన సంఘ‌ట‌న‌ అమెరికా, ఉత్త‌ర క‌రోలినా లోని గోల్డ్స్ బోరోలో జ‌రిగింది. ఓ మ‌హిళ 30 డాల‌ర్లు పెట్టి ఒక పాత ప్రిజ్‌ని త‌న పొరుగింటివారి నుండి కొనుగోలు చేసింది. ప్రిజ్‌ని అమ్మిన ఆవిడ… ఆ ఫ్రిజ్‌ని చ‌ర్చిలో ప్ర‌తి ఆదివారం తాను నిర్వ‌హించే క్లాసులకు ప్రాజెక్టు వ‌ర్కుకోసం వాడామ‌ని, చ‌ర్చివారి వ‌స్తువులు అందులో ఉన్నాయ‌ని, వారు వ‌చ్చి తీసుకువెళ‌తార‌ని…అప్ప‌టివ‌ర‌కు తెర‌వ‌వ‌ద్ద‌ని చెప్పింది. కొంత‌కాలం ఎదురుచూశాక ఎవ‌రూ రాక‌పోయేస‌రికి ఫ్రిజ్‌ని తెర‌చి చూసిన కొన్న […]

ఆశ్చర్యమైన, యానమైన సంఘఅమెరికా, ఉత్త రోలినా లోని గోల్డ్స్ బోరోలో రిగింది. హిళ 30 డాలర్లు పెట్టి ఒక పాత ప్రిజ్ని పొరుగింటివారి నుండి కొనుగోలు చేసింది. ప్రిజ్‌ని అమ్మిన ఆవిడ… ఆ ఫ్రిజ్ని ర్చిలో ప్రతి ఆదివారం తాను నిర్వహించే క్లాసులకు ప్రాజెక్టు ర్కుకోసం వాడామని, చర్చివారి స్తువులు అందులో ఉన్నాయని, వారు చ్చి తీసుకువెళతారనిఅప్పటివకు తెరద్దని చెప్పింది. కొంతకాలం ఎదురుచూశాక ఎవరూ రాకపోయేసరికి ఫ్రిజ్ని తెరచి చూసిన కొన్న మ‌హిళ‌ భయంతో ణికిపోయింది. అందులో ఒక వం తాలూకూ రీర భాగాలు నిపించాయి. ఒక్క ఉదుటున కు రిగెత్తి, పోలీసులకు ఫోన్ చేసింది. ఫోన్కాల్కి స్పందించిన పోలీసులు వారింటికి చ్చి చూసి అవి నిషి రీర భాగాలే అని నిర్దారించారు. వారు దుపరి ర్యను తీసుకుంటున్నారు. అయితే ఆమె మాత్రం ఇంకా షాక్నుండి తేరుకోలేదు. రీర భాగాలు క్కింటావిడ ల్లివనే అనుమానం కుందని ఆమె చెబుతోంది. క్కింటావిడ ల్లి వాన్ని కు 30 డాలర్లకు అమ్మిందంటూ ఆమె వాపోయింది.

First Published:  3 Jun 2016 7:23 AM GMT
Next Story