Telugu Global
International

చికాగోలో సేవ్ డెమొక్రసీ

చికాగోలో యూఎస్‌ఏ వైఎస్‌ఆర్‌సీపీ విభాగం ఆధ్వర్యంలో సేవ్ డెమొక్రసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగువారు, వైసీపీ అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.. చంద్రబాబు అవినీతిపై ముద్రించిన ”ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్‌” పుస్తకాన్ని అందరికీ అందజేశారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ ఎంపిగా ఎన్నికైన విజయసాయిరెడ్డిని అభినందిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. తమ వారిని కలిసేందుకు యూఎస్ వచ్చి పలువురు సీనియర్ సిటిజన్లు కూడా కార్యక్రమానికి […]

చికాగోలో సేవ్ డెమొక్రసీ
X

చికాగోలో యూఎస్‌ఏ వైఎస్‌ఆర్‌సీపీ విభాగం ఆధ్వర్యంలో సేవ్ డెమొక్రసీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగువారు, వైసీపీ అభిమానులు హాజరయ్యారు. కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.. చంద్రబాబు అవినీతిపై ముద్రించిన ”ఎంపరర్‌ ఆఫ్ కరెప్షన్‌” పుస్తకాన్ని అందరికీ అందజేశారు. వైసీపీ నుంచి తొలి రాజ్యసభ ఎంపిగా ఎన్నికైన విజయసాయిరెడ్డిని అభినందిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. తమ వారిని కలిసేందుకు యూఎస్ వచ్చి పలువురు సీనియర్ సిటిజన్లు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో తాము స్వయంగా చూసిన పరిణామాలను, అభిప్రాయలను పంచుకున్నారు.

చికాగో వైఎస్‌ఆర్‌సీపీ విభాగం నేతలు ఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, భక్తియార్, కొండపల్లి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కార్యక్రమ నిర్వాహణకు లింగాల హరిప్రసాద్ రెడ్డి పలు సూచనలు, సలహాలు అందజేశారు.

img 1 img 2

First Published:  5 Jun 2016 4:02 AM GMT
Next Story