Telugu Global
CRIME

డిప్రెష‌న్‌తో ఆసుప‌త్రిలో చేరితే... అత్యాచారం!

డిప్రెష‌న్‌కి చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిన 22ఏళ్ల వివాహిత యువ‌తికి… ఆమె  తిరిగి కోలుకోలేని విధంగా మ‌రింత అన్యాయం జ‌రిగింది. హర్యానా, మేవాట్ జిల్లాలోని ఎస్‌హెచ్‌కెఎమ్ ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజి ఆసుప‌త్రిలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. డిప్రెష‌న్‌కి చికిత్స పొందుతున్నయువ‌తిపై వార్డు బాయ్‌, సెక్యురిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఆసుప‌త్రిలో ఐద‌వ అంత‌స్తులో మ‌హిళ‌ల జ‌న‌ర‌ల్ వార్డులో ఉన్న యువ‌తిని సోమ‌వారం రాత్రి 11.30గం.ల స‌మ‌యంలో వార్డు బాయ్‌, ఆమె త‌ర‌పు వారు పిలుస్తున్నారంటూ ర‌మ్మ‌ని పిలిచాడు. […]

డిప్రెషన్కి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన 22ఏళ్ల వివాహిత యువతికి… ఆమె తిరిగి కోలుకోలేని విధంగా రింత అన్యాయం రిగింది. హర్యానా, మేవాట్ జిల్లాలోని ఎస్హెచ్కెఎమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో దుర్ఘ చోటుచేసుకుంది. డిప్రెషన్కి చికిత్స పొందుతున్నయువతిపై వార్డు బాయ్‌, సెక్యురిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఐద అంతస్తులో హిళ ల్ వార్డులో ఉన్న యువతిని సోమవారం రాత్రి 11.30గం. యంలో వార్డు బాయ్‌, ఆమె పు వారు పిలుస్తున్నారంటూ మ్మని పిలిచాడు. బంధువులు వేచి ఉన్న‌ ప్రదేశానికి డుస్తున్న ఆమెను, వార్డు బాయి వంతంగా ఖాళీగా ఉన్న ఒక దిలోపలికి లాగాడు. అప్పటికే మీపంలో ఉన్న సెక్యురిటీ గార్డు కూడా దిలోకి వెళ్లాడు. యువతి కేకలు వేయకుండా ఆమె నోటిని బంధించారు. దాదాపు రెండు గంట పాటు ఆమెని హింసించారు.

లోప ఆమె బావ యువతికోసం లోపలికి చ్చి చూసి ఆమె అక్క లేకపోవటంతో ఆసుపత్రి సిబ్బందిని అప్రత్తం చేశాడు. సిబ్బంది కేకతో వార్డుబాయి, గార్డు దిలోంచి పారిపోయారు. విషయం డిన వెంటనే ఆసుప్రతి ర్గాలు రాత్రి ఒంటిగంట యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల్లో ఒకడైన వార్డు బాయి ఆసుపత్రిలో కాంట్రాక్టు ద్ధతిలో నిచేస్తున్నాడు. పోలీసులు నిందితులపై కేసు మోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు. అక్క బావ గ్గ ఉన్న బాబు ఏడుస్తున్నాడని, వారు ని పిలుస్తున్నారని చెప్పడంతో, హిళ ల్ వార్డులో ఉన్న తాను కు చ్చానని బాధితురాలు పేర్కొంది.

First Published:  8 Jun 2016 2:17 AM GMT
Next Story