Telugu Global
CRIME

ఓ సెల్ఫీ...హంత‌కుడిని ప‌ట్టించింది!

ఏడేళ్ల క్రితం భార్య‌ను హ‌త‌మార్చి పోలీసుల‌కు దొర‌క‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న ఓ హంత‌కుడు, సెల్ఫీ ద్వారా త‌న‌కుతానుగా ప‌ట్టుప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే మ‌ణి (45), అత‌ని భార్య ఇద్ద‌రూ త‌మిళ‌నాడులోని అరియ‌లూర్ జిల్లాలో ఉండేవారు. మ‌ణికి త‌న భార్య‌పై అనుమానం ఉంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఆగ‌స్టు, 2009లో ఇలాగే ఒక రోజు గొడ‌వ ముదిరి… మ‌ణి ఆవేశంతో త‌న భార్యని గొంతు కోసి చంపేశాడు. అక్క‌డి నుండి త‌ప్పించుకుని ప‌రార‌య్యాడు. అప్ప‌టినుండి […]

ఏడేళ్ల క్రితం భార్యను మార్చి పోలీసులకు దొరకుండా ప్పించుకు తిరుగుతున్న హంతకుడు, సెల్ఫీ ద్వారా కుతానుగా ట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళితే ణి (45), అతని భార్య ఇద్దరూ మిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఉండేవారు. ణికి భార్యపై అనుమానం ఉంది. క్రమంలో ఇద్దరి ధ్య గొడలు రుగుతుండేవి. ఆగస్టు, 2009లో ఇలాగే ఒక రోజు గొడ ముదిరిణి ఆవేశంతో భార్యని గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుండి ప్పించుకుని రారయ్యాడు. అప్పటినుండి పోలీసులు అతని జాడకోసం వెతుకుతున్నా నుక్కోలేకపోయారు. అయితే ణి చెన్నై వెళ్లిపోయి కందస్వామి అనే పేరుతో హోటళ్లలో ర్వర్గా నిచేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టాడు. ణి ల్లిదండ్రులు అతను నిమీద కేర వెళ్లి అక్కడే ణించాడని బంధువులకు చెప్పారు.

అయితే ధ్యకాలంలో ణి బంధువు ఒకరుణి రెస్టారెంట్లో దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సెల్ఫీని చూసి షాక్ తిన్నాడు. అతనితో పాటు లుగురు బంధువులు లిసి ణికోసం వెతగ్గా అతని ఆచూకీ డింది. బంధువులను చూసి ణి మొహం చాటేయగా వారు అతను ణే అని నిర్దారకు చ్చి స్థానిక పోలీసులకు మాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని అతను నిచేస్తున్న తొండియర్ పేట్ నుండి అరియలూర్కి లించారు. ప్రస్తుతం ణి తిరుచునాపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మొత్తానికి సెల్ఫీమీద మోజుణికి జైలు శిక్షని ప్రసాదించింది.

First Published:  9 Jun 2016 11:19 PM GMT
Next Story