Telugu Global
CRIME

పూజ‌లు చేసి... రూ.1.3 కోట్ల‌తో ఉడాయించిన దొంగ‌బాబా!

మ‌న‌శ్శాంతి క‌రువైంద‌ని పూజ‌లు చేయించుకున్న ఓ కుటుంబానికి కుచ్చుటోపీ పెట్టి 1.3 కోట్ల రూపాయాల డ‌బ్బుని దోచేశాడు ఓ దొంగ‌బాబా. హైద‌రాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని, మ‌న‌శ్శాంతి క‌రువైంద‌ని బాధ‌ప‌డుతున్న లైఫ్‌స్టైల్ బిల్డింగ్ య‌జ‌మాని మ‌ధుసూదన్‌ రెడ్డి  కుటుంబానికి…  పూజ‌లు చేయించాల్సిందిగా కొంత‌మంది బాబాలు, స్వామీజీలు  స‌ల‌హా ఇచ్చారు. ఆ స‌ల‌హాని పాటించిన మ‌ధుసూదన్‌ రెడ్డి క‌ర్ణాట‌క నుండి ఒక బాబాని ర‌ప్పించారు. ఆయ‌న‌కోసం ఓ హోట‌ల్ గ‌దిని […]

శ్శాంతి రువైందని పూజలు చేయించుకున్న కుటుంబానికి కుచ్చుటోపీ పెట్టి 1.3 కోట్ల రూపాయాల బ్బుని దోచేశాడు దొంగబాబా. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా స్తున్నాయని, శ్శాంతి రువైందని బాధడుతున్న లైఫ్స్టైల్ బిల్డింగ్ మాని ధుసూదన్రెడ్డి కుటుంబానికిపూజలు చేయించాల్సిందిగా కొంతమంది బాబాలు, స్వామీజీలు హా ఇచ్చారు. హాని పాటించిన ధుసూదన్రెడ్డి ర్ణాట నుండి ఒక బాబాని ప్పించారు. ఆయకోసం హోటల్ దిని బుక్ చేశారు. బుధవారం నిర్వహించాల్సిన పూజకోసం బాబా మంగవారం సాయంత్రమే కావసిన సామగ్రిని తెప్పించాడు.

బుధవారం ఉదయం 11గం.నుండి సాయంత్రం నాలుగు కు పూజలు నిర్వహించాడు. సందర్భంగా ఇంట్లో ఉన్న దునంతా పూజలో ఉంచాలని బాబా చెప్పాడు. దాంతో 1.3కోట్ల రూపాయ దుని పూజ ప్రదేశంలో ఉంచారు. పూజ అనంతరం ధుసూదన్‌ ‌రెడ్డి కుటుంబ భ్యులు ముగ్గురికి దొంగబాబా ప్రసాదం పెట్టాడు. అది తిని వారు అపస్మార స్థితికి చేరుకోగా బాబా బ్బుతీసుకుని ఉడాయించాడు. రెండుగంట రువాత సాయంత్రం ఆరుకి స్పృహలోకి చ్చిన ధుసూదన్రెడ్డి కుమారుడు, రిగింది తెలుసుకుని, ఇంకా స్పృహలోకి రాని ల్లిదండ్రులను అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆసుపత్రినుండి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, ఇంట్లో, బాబా దిగిన హోటల్లో ఉన్న సిసిటివి ఫుటేజిని రిశీలలోకి తీసుకున్నారు. దొంగబాబా హైదరాబాద్లోనే ఉన్నాడా, రాన్ని దిలేసి వెళ్లిపోయాడాఅనే విషయంమీద దృష్టిపెట్టారు. ధూసూదన్రెడ్డి దంపతులు పూర్తిగా కోలుకుంటే, బాబా గురించిన రిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దొంగబాబా కోసం టాస్క్ఫోర్స్ బృందాలు గాలింపు ర్యలు చేపట్టాయి.

First Published:  15 Jun 2016 10:33 PM GMT
Next Story