Telugu Global
CRIME

మ‌ద్యం మ‌త్తు...క‌న్న‌కొడుకుని క‌డ‌తేర్చింది!

మ‌ద్యపానం మ‌నిషిని ఏస్థాయికి దిగ‌జారుస్తుందో తెలిపే సంఘ‌ట‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న క‌ళ్ల‌ముందుకు వ‌స్తూనే ఉన్నాయి. చిత్తుగా తాగేసిన నాట్య‌శాల స‌త్య‌న్నారాయ‌ణ అనే వ్య‌క్తి ఇర‌వై రూపాయ‌లు పోగొట్టాడని క‌న్నకొడుకుని చంపేశాడు. మెద‌క్ జిల్లా, స‌దాశివ‌పేట‌, గొల్ల‌గూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి కొడుకు నాగ‌రాజు (8)కి రూ. 20 ఇచ్చి స‌రుకుల కోసం కిరాణాకొట్టుకి పంపాడు. ఎలా జ‌రిగిందో కానీ, బాలుడి చేతిలోని రూ. 20 పోయాయి. ఈ విష‌యం తెలిసిన స‌త్య‌న్నారాయ‌ణ నాగ‌రాజుని చిత‌క […]

ద్యపానం నిషిని ఏస్థాయికి దిగజారుస్తుందో తెలిపే సంఘలు ఎప్పటికప్పుడు ళ్లముందుకు స్తూనే ఉన్నాయి. చిత్తుగా తాగేసిన నాట్యశాల త్యన్నారాయ అనే వ్యక్తి ఇరవై రూపాయలు పోగొట్టాడని న్నకొడుకుని చంపేశాడు. మెదక్ జిల్లా, దాశివపేట‌, గొల్లగూడెంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి కొడుకు నాగరాజు (8)కి రూ. 20 ఇచ్చి రుకుల కోసం కిరాణాకొట్టుకి పంపాడు. ఎలా రిగిందో కానీ, బాలుడి చేతిలోని రూ. 20 పోయాయి. విషయం తెలిసిన త్యన్నారాయ నాగరాజుని చిత బాదాడు. నాగరాజు ఇంట్లోంచి కు వెళ్లిపోగా, త్యన్నారాయ వెతికి ఇంటికి తెచ్చాడు . ఇంకా కోపం ల్లారని అతను, విచక్ష కోల్పోయి న్నకొడుకుని గొంతు నులిమి త్య చేశాడు. త్యన్నారాయ త్య తానే చేశానని ఒప్పుకోవటంతో పోలీసులు అతడిని శుక్రవారం అరెస్టు చేశారు.

First Published:  17 Jun 2016 10:30 PM GMT
Next Story