Telugu Global
CRIME

ప‌రువు పోయింద‌ని..క‌డుపుతో ఉన్న సోద‌రిని కాల్చి చంపేశాడు!

పాకిస్తాన్‌లో ప‌రువు హ‌త్య‌లు రానురాను ఎక్కువ‌వుతున్నాయి. త‌మ‌ని కాద‌ని పెళ్లి చేసుకున్నార‌న్న ఆగ్ర‌హంతో క‌న్న‌వాళ్లు, సోద‌రులే ఆడ‌పిల్ల‌ల‌ను అత్యంత పాశ‌వికంగా క‌డ‌తేరుస్తున్నారు. పాక్‌, పంజాబ్ రాష్ట్రంలోని థిక్రీవాలా గ్రామానికి చెందిన ష‌కీల్ త‌మ ప‌క్క గ్రామానికి చెందిన ఆక్సా అనే యువ‌తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్ద‌రూ అన్యోన్యంగా ఉన్నారు. ఆక్సా మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌స‌వించ‌నున్న నిండు గ‌ర్భిణి. అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకున్న‌ద‌న్న క‌క్ష ఇంకా ఆ కుటుంబంలో అలాగే ఉంది. సౌదీ […]

పాకిస్తాన్లో రువు త్యలు రానురాను ఎక్కువవుతున్నాయి. ని కాదని పెళ్లి చేసుకున్నారన్న ఆగ్ర‌హంతో న్నవాళ్లు, సోదరులే ఆడపిల్లను అత్యంత పాశవికంగా తేరుస్తున్నారు. పాక్‌, పంజాబ్ రాష్ట్రంలోని థిక్రీవాలా గ్రామానికి చెందిన కీల్ క్క గ్రామానికి చెందిన ఆక్సా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఆక్సా రో నాలుగు రోజుల్లో ప్రవించనున్న నిండు ర్భిణి. అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నన్న క్ష ఇంకా కుటుంబంలో అలాగే ఉంది.

సౌదీ నుండి చ్చిన ఆక్సా అన్న ఆదివారం చెల్లెలి ఇంటికి వెళ్లాడు. నిండుగర్భిణి అనే నికరం కూడా లేకుండా ఆమెని తీవ్రంగా కొట్టాడు. ఆమెని, ఆమె ర్తని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకుని వెళ్లి తుపాకితో కాల్చిచంపాడు. పంజాబ్ రాష్ట్రలోనే రిగిన రో లో క్రైస్త తానికి చెందిన అమ్మాయి, ముస్లిం తానికి చెందిన అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికోసం అమ్మాయి తం మార్చుకున్నది. వీరి వివాహం మూడునెల క్రితం అయ్యింది. అయితే క్షమించాంఇంటికి మ్మంటూ యువతిని పిలిచిన ల్లిదండ్రులు, కూతురు ఇంటికి రాగానే కొట్టి చంపేశారు.

First Published:  19 Jun 2016 11:33 PM GMT
Next Story