Telugu Global
CRIME

వీడియో తీసి బ్లాక్ మెయిల్‌....ఎదిరించింద‌ని నిర్భ‌య లాంటి హింస‌!

బీహార్‌లో మోతిహ‌రి అనే గ్రామంలో  నిర్భ‌య త‌ర‌హాలో మ‌రొక ఘోరం జ‌రిగింది. 21ఏళ్ల యువ‌తిని దుండ‌గులు దారుణంగా హింసించారు. దుండ‌గులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి రోడ్డుప‌క్క ప‌డేసి వెళ్లిపోయారు. యువ‌తి శ‌రీరంలోకి తుపాకిని, క‌ర్ర‌ల‌ను చొప్పించి ఆమెని తీవ్రంగా గాయ‌ప‌ర‌చారు. స్థానిక ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతున్న ఆమె ప‌రిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణాన్ని స్థానిక మీడియా గురువారం వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడి పేరు స‌మీయుల్లా అని స్థానిక మీడియా తెలిపింది. యువ‌తిపై […]

బీహార్లో మోతిహరి అనే గ్రామంలో నిర్భ హాలో రొక ఘోరం రిగింది. 21ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హింసించారు. దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డుపక్క డేసి వెళ్లిపోయారు. యువతి రీరంలోకి తుపాకిని, ర్రను చొప్పించి ఆమెని తీవ్రంగా గాయచారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె రిస్థితి విషమంగా ఉంది. దారుణాన్ని స్థానిక మీడియా గురువారం వెలుగులోకి తెచ్చింది. కేసులో ప్రధాన నిందితుడి పేరు మీయుల్లా అని స్థానిక మీడియా తెలిపింది.

యువతిపై తంలో ఒకసారి అత్యాచారం చేసిన మీయుల్లా, ని వీడియో తీశాడు. దాన్ని చూపించి యువతిని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలాంటి యంలోనే ఒకసారి ఆమె అతడిని బ్లేడుతో గాయచింది. క్షని సులో పెట్టుకున్న మీయుల్లా స్నేహితులతో లిసి దారుణానికి ఒడిగట్టాడని టివి ఛానల్ తెలిపింది. బాధితురాలి రీర గాయాలు నిర్భ ని గుర్తు తెస్తున్నాయని పేర్కొంది. మోతిహరీ పోలీసులు కేసుని మోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

First Published:  23 Jun 2016 11:16 PM GMT
Next Story