Telugu Global
CRIME

న‌డిరోడ్డుమీద న‌రికి చంపారు...పోలీసుల‌కోసం ఎదురుచూశారు!

పాత క‌క్ష‌ల‌ను మ‌న‌సులో పెట్టుకుని ముగ్గురు వ్య‌క్తుల‌ను న‌రికి చంపిన ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా, ప‌ర్చూరు మండ‌లం, చెన్నుంబొట్ల అగ్ర‌హారంలో చోటుచేసుకుంది. అగ్ర‌హారం ఎస్సీ కాల‌సీకి చెందిన దిడ్ల శాంస‌న్‌, బోస్ అనే తండ్రీ కొడుకుల‌కు, కీర్తిపాటి ర‌త్త‌య్య ఆయ‌న కుమారుడు మేరిబాబుకు 2014లో  చిన్న‌పిల్ల‌ల విష‌యంలో గొడ‌వ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌లో మేరిబాబుపై  బోస్ క‌త్తితో దాడి చేసి గాయ‌ప‌ర‌చాడు. ఈ గొడ‌వ‌లో గ్రామ‌పెద్ద‌లు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ఈ నేప‌థ్యంలో శాంస‌న్‌, బోస్ […]

పాత క్షను సులో పెట్టుకుని ముగ్గురు వ్యక్తులను రికి చంపిన ప్రకాశం జిల్లా, ర్చూరు మండలం, చెన్నుంబొట్ల అగ్రహారంలో చోటుచేసుకుంది. అగ్రహారం ఎస్సీ కాలసీకి చెందిన దిడ్ల శాంసన్‌, బోస్ అనే తండ్రీ కొడుకులకు, కీర్తిపాటి త్తయ్య ఆయ కుమారుడు మేరిబాబుకు 2014లో చిన్నపిల్ల విషయంలో గొడ రిగింది. సంఘలో మేరిబాబుపై బోస్ త్తితో దాడి చేసి గాయచాడు. గొడలో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. నేపథ్యంలో శాంసన్‌, బోస్ కుటుంబం గ్రామాన్ని దిలి చినజాగర్లమూడికి వెళ్లిపోయింది.

అయితే రుణవిముక్తి త్రాల పంపిణీ సందర్భంగా శాంసన్, బోస్ స్వగ్రామానికి చ్చారు. మంగవారం ఉదయం 11గంట యంలో వీరికి చెరువు చ్చబండ ద్ద త్తయ్య ఆయ మేనల్లుడు జంగాబాబు ఇత కుటుంబ భ్యులు నిపించారు. ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా శాంసన్, బోస్త్తయ్య కుటుంబంమీద దాడి చేశారు. దాడిలో త్తయ్య, జంగా బాబులను దారుణంగా రికి చంపారు. జంగాబాబుని కాపాడుకునేందుకు ప్రత్నించి, విఫమై మృతదేహం మీద డి రోదిస్తున్న అతని భార్య సుశీలను కూడా త్య చేశారు.

దాడిలో రత్తయ్య భార్య‌, బంధువు కీర్తిపాటి రాజు, తి దువుతున్న జంగాబాబు, సుశీల కుమారుడు ప్పించుకున్నారు. ముగ్గురిని అంతం చేసిన శాంసన్, బోసు పోలీసులు చ్చే కు ఆయుధాలతో అక్కడే ఉన్నారు. చీరాల డిఎస్పీ, సిఐతో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

First Published:  29 Jun 2016 12:49 AM GMT
Next Story