Telugu Global
NEWS

జగన్‌ నివాసం అటాచ్

జగన్‌ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జగన్‌కు సంబంధించిన ఆస్తులను తాజాగా అటాచ్‌ చేసింది. మొత్తం 749కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.అయితే ఇది తాత్కాలిక అటాచ్‌మెంట్‌ మాత్రమేనని ఈడీ తెలిపింది. తాత్కాలికంగా అటాచ్ అయిన వాటిలో లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసం, సాక్షి టవర్స్‌, బెంగళూరులోని ఒక వాణిజ్యసముదాయం ఉంది. జగన్‌, భారతిలకు సంబంధించిన పలు కంపెనీల షేర్లను కూడా అటాచ్ చేసింది ఈడీ. అయితే ఇది తాత్కాలిక అటాచ్‌ మాత్రమే కావడం వల్ల భవనాలను యథావిథిగానే […]

జగన్‌ నివాసం అటాచ్
X

జగన్‌ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జగన్‌కు సంబంధించిన ఆస్తులను తాజాగా అటాచ్‌ చేసింది. మొత్తం 749కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.అయితే ఇది తాత్కాలిక అటాచ్‌మెంట్‌ మాత్రమేనని ఈడీ తెలిపింది. తాత్కాలికంగా అటాచ్ అయిన వాటిలో లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసం, సాక్షి టవర్స్‌, బెంగళూరులోని ఒక వాణిజ్యసముదాయం ఉంది. జగన్‌, భారతిలకు సంబంధించిన పలు కంపెనీల షేర్లను కూడా అటాచ్ చేసింది ఈడీ. అయితే ఇది తాత్కాలిక అటాచ్‌ మాత్రమే కావడం వల్ల భవనాలను యథావిథిగానే జగన్‌ కుటుంబం, ఆయన కార్యాయాలు వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇది వరకే కొన్ని ఆస్తులను ఈడీ జప్తు చేసినా వాటినిర్వహణ మొత్తం జగన్ ఆధీనంలోనే ఉంది.

Click on Image to Read:

kodela-advertisements

lokesh

mysura-reddy

balakrishna-road-accident-i

lokesh revanth

speaker-kodela

vishals reddy varalakshmi

somu-veeraju

dk-aruna

kurapati-nagaraju

kodela

undavalli-arun-kumar

roja

paritala-sunitha-prabhakar-

ap-minister

nagachitanya-samantha

c-kalyan-comments

pawan

ys-jagan

jagan-swarupananda-swami

chandrababu-school

First Published:  29 Jun 2016 10:04 AM GMT
Next Story