Telugu Global
CRIME

అనుమానిస్తున్నాడ‌ని...భ‌ర్త‌ని చంపిన మ‌హిళ‌!

రాజ‌స్థాన్‌లోని బ‌రాన్‌జిల్లాలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భ‌ర్త త‌న‌ని అనుమానిస్తూ, వేధించడాన్ని భ‌రించ‌లేక‌పోయిన ఒక భార్య అతడిని క‌త్తితో పొడిచి హ‌త్య చేసింది. ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రంలో న‌ర్సుగా ప‌నిచేస్తున్న భ‌గ‌వ‌తిదేవి, ఆమె భ‌ర్త రాజ్‌వీర్‌ త‌ర‌చుగా గొడ‌వ‌లు ప‌డుతుండేవారు. త‌న ఉద్యోగ రీత్యా మ‌గ‌వారితో మాట్లాడ‌టం, క‌లిసి ప‌నిచేయ‌టం త‌ప్ప‌ద‌ని, కానీ రాజ్‌వీర్ తాను ఎవ‌రితో మాట్లాడినా చెడుగానే చూసేవాడ‌ని, కొట్టేవాడ‌ని, తిట్టేవాడ‌ని భ‌గ‌వ‌తి చెబుతోంది. హ‌త్య జ‌రిగిన బుధ‌వారం రాత్రి కూడా ఇలాగే ఇద్ద‌రి […]

రాజస్థాన్లోని రాన్జిల్లాలో సంఘ చోటుచేసుకుంది. ర్త ని అనుమానిస్తూ, వేధించడాన్ని రించలేకపోయిన ఒక భార్య అతడిని త్తితో పొడిచి త్య చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ర్సుగా నిచేస్తున్న తిదేవి, ఆమె ర్త రాజ్వీర్చుగా గొడలు డుతుండేవారు. ఉద్యోగ రీత్యా వారితో మాట్లాడటం, లిసి నిచేయటం ప్పని, కానీ రాజ్వీర్ తాను ఎవరితో మాట్లాడినా చెడుగానే చూసేవాడని, కొట్టేవాడని, తిట్టేవాడని తి చెబుతోంది.

త్య రిగిన బుధవారం రాత్రి కూడా ఇలాగే ఇద్దరి ధ్య తీవ్రమైన వాదన రిగింది. క్రమంలో తి దేవి త్తితో రాజ్వీర్ని పొడిచి చంపేసింది. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు చ్చి చూసేసరికి అతను క్తపు డుగులో డి ఉన్నాడు. వెంటనే వారు అక్కడికి గ్గలోనే ఉన్న అతని సోదరుడికి సమాచారం అందించారు. రాజ్వీర్ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు తిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె తాను చేసిన నిపట్ల ఎలాంటి శ్చాత్తాపాన్ని చూపలేదు. ఒకవేళతాను అతడిని చంపపోతే, అతడే ని చంపేసేవాడని ఆమె పోలీసులతో చెప్పింది.

First Published:  30 Jun 2016 11:08 PM GMT
Next Story