Telugu Global
Health & Life Style

ఒక ప‌న్ను పీక‌బోయి మ‌రొక ప‌న్ను పీకాడు...53వేలు ఫైను క‌ట్టాడు!

భోపాల్లో ఈ సంఘ‌టన జ‌రిగింది. న‌మ్ర‌తా గాంధీ (31) అనే మ‌హిళ ప‌న్నునొప్పిగా ఉందంటూ డాక్ట‌ర్ య‌శ్వంత్ మిశ్రా వ‌ద్ద‌కు వెళ్లింది. అత‌ను ప‌రీక్షించి పై ద‌వ‌డ‌లో 8వ నెంబ‌రు ప‌న్నుని పీకాల్సి ఉంటుంద‌ని చెప్పాడు. త‌రువాత ఆమె ఈ విష‌యాన్ని నిర్దారించుకోవ‌డానికి మ‌రొక డాక్ట‌రుని సైతం క‌లిసింది. అత‌ను కూడా అలాగే చెప్పాడు. దాంతో న‌మ్ర‌త తిరిగి య‌శ్వంత్ వ‌ద్ద‌కు వ‌చ్చి, 7,500 రూ. ఫీజు చెల్లించి  చికిత్స చేయించుకుంది. అయితే చికిత్స అనంత‌రం కూడా […]

ఒక ప‌న్ను పీక‌బోయి మ‌రొక ప‌న్ను పీకాడు...53వేలు ఫైను క‌ట్టాడు!
X

భోపాల్లో సంఘటన రిగింది. మ్రతా గాంధీ (31) అనే హిళ న్నునొప్పిగా ఉందంటూ డాక్టర్ శ్వంత్ మిశ్రా ద్దకు వెళ్లింది. అతను రీక్షించి పై లో 8 నెంబరు న్నుని పీకాల్సి ఉంటుందని చెప్పాడు. రువాత ఆమె విషయాన్ని నిర్దారించుకోవడానికి రొక డాక్టరుని సైతం లిసింది. అతను కూడా అలాగే చెప్పాడు. దాంతో మ్ర తిరిగి శ్వంత్ ద్దకు చ్చి, 7,500 రూ. ఫీజు చెల్లించి చికిత్స చేయించుకుంది. అయితే చికిత్స అనంతరం కూడా నొప్పి అలాగే ఉండటంతో ఆమె రొక డాక్టరుని లిసింది.

డాక్టరు రీక్షించి ఆమె 8 నెంబరు న్నులో స్య ఉందని, ఏడ నెంబరు న్ను పీకి ఉందని, ప్రదేశంలో న్ను ఇంప్లాట్ చేయించుకోవాలంటే 25వేలు ర్చవుతుందని చెప్పాడు. దాంతో తిపోయిన ఆమెకు రిగిన విషయం అర్థమైంది. శ్వంత్ ద్దకు వెళ్లి, రిగింది చెప్పి అతని అశ్రద్ధ గురించి ప్రశ్నించింది. అతను రిగ్గా స్పందించపోగా ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు.

మ్రతా గాంధీ వినియోగదారుల వివాదాల రిష్కార ఫోరంలో ఫిర్యాదు చేసింది. కు ష్టరిహారంగా 8.5 క్ష రూపాయలు రావాలని డిమాండ్ చేసింది. అయితే శ్వంత్ మాత్రం..ఆమె మొదటిసారి చ్చినపుడు 8 నెంబరు న్ను పాడయిందని చెప్పానని, రెండసారి ళ్లీ నొప్పి అంటూ చ్చినపుడు ఏడ నెంబరు న్నుకి గులు ఉందని దానికి చికిత్సచేయాలని చెప్పానని అంటున్నాడు. చెప్పినట్టుగా 7 నెంబరు న్నుని పీకానని, కానీ 8 నెంబరు న్ను పీకించుకున్న రొక వ్యక్తి తాలూకూ మందుల చీటీ ఆమెకు వెళ్లిందని బుకాయించాడు. ఇదంతా 2012 సంవత్సరం చివరినెలల్లో జరిగింది. కేసుపై గురువారం రిష్కారాన్ని ప్రటించిన జిల్లా వినియోగదారుల ఫోరం, డాక్టర్ శ్వంత్, మ్రకు 53వేల రూపాయలు రిహారం చెల్లించాల్సిందిగా పేర్కొంది.

First Published:  1 July 2016 1:05 AM GMT
Next Story