Telugu Global
National

ఒక్కోజ‌త 2 ల‌క్ష‌లు...రోజుకి ఐదుసార్లు మారుస్తారు...అడగ‌రెందుకు!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అధికారంలోకి వచ్చాక 70కోట్ల రూపాయ‌ల విలువ చేసే దుస్తుల‌ను ధ‌రించార‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.  మోడీ ధ‌రించే ఒక్కో జ‌త 2 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖరీదు చేస్తుంద‌ని, అలాంటి జ‌త‌లు రోజుకి అయిదు మారుస్తార‌ని, పైగా ఒక సారి ధ‌రించిన వాటిని మ‌ళ్లీ వాడ‌ర‌ని కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఆ లెక్క‌న చూసుకుంటే మోడీ అధికారంలోకి వ‌చ్చిన‌700 రోజుల్లో 70కోట్ల రూపాయల విలువైన దుస్తుల‌ను ధ‌రించార‌ని కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన దుస్తులకోసం మ‌రో […]

ఒక్కోజ‌త 2 ల‌క్ష‌లు...రోజుకి ఐదుసార్లు మారుస్తారు...అడగ‌రెందుకు!
X

ప్రధాని రేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక 70కోట్ల రూపాయ విలువ చేసే దుస్తులను రించారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోడీ రించే ఒక్కో 2 క్ష రూపాయలు ఖరీదు చేస్తుందని, అలాంటి లు రోజుకి అయిదు మారుస్తారని, పైగా ఒక సారి రించిన వాటిని ళ్లీ వాడని కేజ్రీవాల్ వెల్లడించారు. లెక్క చూసుకుంటే మోడీ అధికారంలోకి చ్చిన‌700 రోజుల్లో 70కోట్ల రూపాయల విలువైన దుస్తులను రించారని కేజ్రీవాల్ తెలిపారు.

మిగిలిన దుస్తులకోసం రో అయిదు కోట్లు ర్చుచేశారని వివరించారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం ర్చు చేసింది రూ.76 కోట్లేనని కానీ 526 కోట్లు ర్చు చేసినట్టుగా ప్రచారం రుగుతున్నని కేజ్రీవాల్ అన్నారు. మోడీ దుస్తుల కోసం ఇంత ర్చు చేస్తున్నా మీడియా వివరాలు వెల్లడించడానికి ముందుకు రావటం లేదని ఆయ విమర్శించారు.

First Published:  30 Jun 2016 10:27 PM GMT
Next Story