Telugu Global
Others

వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డి.రాజారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.. రాజారెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రోజు అంత్యక్రియలు జరుగనున్నాయి. రాజారెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. రాజారెడ్డి మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు సంతాపం తెలిపారు. Click on Image to Read: […]

వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మృతి
X

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డి.రాజారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు..

రాజారెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రోజు అంత్యక్రియలు జరుగనున్నాయి. రాజారెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. రాజారెడ్డి మృతి పట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Click on Image to Read:

kurnool-kota

ysrcp-mla

ap NCAER report

ktr twitter

babu

cbn

arun-jaitly-chandrababu-mee

bjp-leader

sakshi

tdp-bjp-andhrapradesh

archakudu

jc-diwakar-reddy

narasimha-rao-on-jaga

ys-jagan-case

uma-shankar-goud

ys-jagan-ed

hyderbad-isis-militence

kodela-advertisements

lokesh

speaker-kodela

vishals reddy varalakshmi

First Published:  1 July 2016 11:19 AM GMT
Next Story