Telugu Global
CRIME

షీనాని ... ఇంద్రాణే గొంతు నులిమింది!

షీనాబోరా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన డ్రైవ‌ర్ శ్యామ్వ‌ర్ రాయ్ దిగ్భ్రాంతి క‌ర‌మైన నిజాల‌ను త‌న వాంగ్మూలంలో వెల్ల‌డించాడు. షీనా బోరాను కారులోనే  ఇంద్రాణీ ముఖ‌ర్జియా మాజీ భ‌ర్త సంజీవ్ ఖ‌న్నా, ఇంద్రాణీ, తాను క‌లిసి హ‌త్య చేసిన‌ట్టుగా అత‌ను వెల్ల‌డించాడు. షీనా కారులో ఎక్కిన త‌రువాత తాను ఆమె నోరుమూయ‌గా, సంజీవ్ చేతులు ప‌ట్టుకున్నాడ‌ని, ఇంద్రాణి ఆమె గొంతు నులిమింద‌ని అత‌ను తెలిపాడు. ఈ విష‌యం ఎక్క‌డ‌న్నా చెబితే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ‌ని ఇంద్రాణి […]

షీనాని ... ఇంద్రాణే గొంతు నులిమింది!
X

షీనాబోరా త్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ దిగ్భ్రాంతి మైన నిజాలను వాంగ్మూలంలో వెల్లడించాడు. షీనా బోరాను కారులోనే ఇంద్రాణీ ముఖర్జియా మాజీ ర్త సంజీవ్ న్నా, ఇంద్రాణీ, తాను లిసి త్య చేసినట్టుగా అతను వెల్లడించాడు. షీనా కారులో ఎక్కిన రువాత తాను ఆమె నోరుమూయగా, సంజీవ్ చేతులు ట్టుకున్నాడని, ఇంద్రాణి ఆమె గొంతు నులిమిందని అతను తెలిపాడు. విషయం ఎక్కన్నా చెబితే రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇంద్రాణి హెచ్చరించిందని, రువాత ను ఆయుధాల కేసులో ఇరికించిందని శ్యామ్ పేర్కొన్నాడు.

షీనా త్య అనంతరం నకు ఆమె మూడునెల జీతం, ప్యాక్ చేసి ఉన్న తపాకీని ఇచ్చి వెళ్లిపోమని చెప్పింద‌న్నాడు. తాను రెండుసార్లు తుపాకీని దిలించుకునే ప్రత్నం చేసినా కుదలేదని, చివరికి మూడోసారి ప్రత్నంలో ఉండగానే 2015లో తాను ఆయుధాల కేసులో అరెస్టయినట్టుగా తెలిపాడు. అక్ర ఆయుధాల కేసులో డ్రైవర్ రాయ్ అరెస్టు కావటంతోనే షీనా రాయ్ త్య విషయం వెలుగులోకి చ్చింది.

First Published:  2 July 2016 1:25 AM GMT
Next Story