Telugu Global
CRIME

పారిపోయిన కూతుర్ని ఇంటికి తెచ్చి... చంపేశారు!

హ‌ర్యానా రాజ‌ధాని ఛండీగ‌ఢ్‌లోని సోనీపేట జిల్లా, మ‌టాండ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన‌వాడిని వ‌ద‌ల‌లేన‌ని కూతురు  తెగేసి చెప్ప‌డంతో స‌హించ‌లేక‌పోయిన త‌ల్లిదండ్రులు ఆమెని హ‌త్య‌చేశారు.  పోలీసులు అందిస్తున్న వివ‌రాల ప్రకారం బాల‌రాజ్ సింగ్, సునీత దంప‌తుల‌కు 17ఏళ్ల కుమార్తె ఉంది. కాలేజిలో చ‌దువుకుంటున్న ఆమె ఒక వ్య‌క్తిని ప్రేమించింది. ఇది ఆమె త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. దాంతో ఆ అమ్మాయి ఆ కుర్రాడితో క‌లిసి ప‌ది రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమెని వెతికి ఇంటికి తీసుకువ‌చ్చిన […]

ర్యానా రాజధాని ఛండీగఢ్లోని సోనీపేట జిల్లా, టాండ్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించినవాడిని లేనని కూతురు తెగేసి చెప్పడంతో హించలేకపోయిన ల్లిదండ్రులు ఆమెని త్యచేశారు. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం బాలరాజ్ సింగ్, సునీత దంపతులకు 17ఏళ్ల కుమార్తె ఉంది. కాలేజిలో దువుకుంటున్న ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇది ఆమె ల్లిదండ్రులకు చ్చలేదు. దాంతో అమ్మాయి కుర్రాడితో లిసి ది రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది.

ఆమెని వెతికి ఇంటికి తీసుకువచ్చిన ల్లిదండ్రులు బంధాన్ని దులుకోమని ఒత్తిడి పెట్టారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో చంపేయాలనే నిర్ణయానికి చ్చారు. ఆమెని ఇంట్లోనే చంపేసి పిడ ట్టిలో వేసి నం చేశారు. అయితే మంటలు ఉవ్వెత్తున లేవటంతో, చుట్టుపక్కవారు పోలీసులకు ఫోన్ చేశారు. ఫైరింజన్తో మంటను ఆర్పిన పోలీసులు గం కాలిన రీరాన్ని గుర్తించారు. బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ల్లిదండ్రులను అరెస్టు చేశారు.

ర్యానాలో అంతకుముందు అయిదురోజుల క్రితం ఇలాంటిదే రొక సంఘ రిగింది. భివానీ అనే గ్రామంలో కూతురి ప్రేమని అంగీకరించలేని ల్లిదండ్రులువిషం తాగించి త్య చేశారు. అదే యంలో డిప్రెషన్లో ఉన్న మీప బంధువు ఆత్మత్య చేసుకోవటంతో అతని చితిలో వేసి కూతురి వాన్ని నం చేశారు.

First Published:  5 July 2016 4:06 AM GMT
Next Story