Telugu Global
CRIME

ప‌ద్నాలుగేళ్ల క్రితం త‌న తాత‌ను చంపాడ‌ని....మ‌నుమ‌రాలిపై అత్యాచారం!

ఇదేమి ఘోర‌మో….14, 15 సంవ‌త్సరాల వ‌య‌సున్న ఇద్ద‌రు కుర్రాళ్లు… ప‌దేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణానికి వెనుక ఉన్న కార‌ణం అచ్చం సినిమా క‌థ‌లా ఉంది. నిందితులిద్ద‌రిలో ఒక‌రి తాత‌ని, ఆ చిన్నారి తాత 14 ఏళ్ల క్రితం కాల్చి చంపినందుకు, స‌మాధానంగా వారిలా క‌క్ష తీర్చుకున్న‌ట్టుగా తెలుస్తోంది. బాలిక‌ని పొద‌ల్లోకి లాక్కుని వెళ్లి, ఆమె నోరుని గ‌ట్టిగా నొక్కి పెట్టి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పాప‌ని ర‌క్త‌స్రావంతో […]

ఇదేమి ఘోరమో….14, 15 సంవత్సరాల సున్న ఇద్దరు కుర్రాళ్లుదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగడ్డారు. ఉత్త ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో దారుణం చోటుచేసుకుంది. దారుణానికి వెనుక ఉన్న కారణం అచ్చం సినిమా లా ఉంది. నిందితులిద్దరిలో ఒకరి తాతని, చిన్నారి తాత 14 ఏళ్ల క్రితం కాల్చి చంపినందుకు, మాధానంగా వారిలా క్ష తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది.

బాలికని పొదల్లోకి లాక్కుని వెళ్లి, ఆమె నోరుని ట్టిగా నొక్కి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. పాపని క్తస్రావంతో చూసిన ల్లి లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రికి లించారు. ఆమె రిస్థితి విషమించడంతో ఆగ్రాకు తీసుకువెళ్లారు. ర్వీసులో ఇలాంటి కేసుని ఎప్పుడూ చూడలేదని పోలీస్ అధికారే ముక్కున వేలేసుకున్నాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాతని, బాలిక తాత త్య చేయటం ల్లనే ఇలా చేశానని ఇద్దరిలో ఒక కుర్రాడు చెప్పాడు. పిల్లను నేరానికి ఉసిగొల్పినది ఎవరు అనే కోణంలో పోలీసులు విచార చేస్తున్నారు. రెండు కుటుంబాల ధ్య గొడలు రాకుండా గిన జాగ్రత్త ర్యలు తీసుకున్నారు.

First Published:  5 July 2016 4:45 AM GMT
Next Story